వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్ధాన్ కారు బాంబు దాడి, ఏడుగురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Pakistan
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జరిగిన కారుబాంబు దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య పాకిస్ధాన్ లోని కొహత్‌ నగరంలోని పోలీస్‌ స్టేషన్‌ పైనే ఈ దాడి జరిగింది. మందుగుండుతో నిండిన కారును ఆత్మాహుతి దళసభ్యుడు వేగంగా నడిపి పోలీస్‌స్టేషన్‌ ముందు పేల్చడంతో ఆ ప్రాంతంలోని ఏడుగురు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. జంట ఆత్మాహుతి దాడులు జరిగి 24 గంటల గడవక ముందే మరో ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X