ఇస్లామాబాద్:
పాకిస్థాన్లో
జరిగిన
కారుబాంబు
దాడిలో
ఏడుగురు
ప్రాణాలు
కోల్పోయారు.
వాయవ్య
పాకిస్ధాన్
లోని
కొహత్
నగరంలోని
పోలీస్
స్టేషన్
పైనే
ఈ
దాడి
జరిగింది.
మందుగుండుతో
నిండిన
కారును
ఆత్మాహుతి
దళసభ్యుడు
వేగంగా
నడిపి
పోలీస్స్టేషన్
ముందు
పేల్చడంతో
ఆ
ప్రాంతంలోని
ఏడుగురు
చనిపోయినట్టు
పోలీసులు
తెలిపారు.
జంట
ఆత్మాహుతి
దాడులు
జరిగి
24
గంటల
గడవక
ముందే
మరో
ఆత్మాహుతి
దాడి
జరగడం
గమనార్హం.