Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బస్సు దూసుకెళ్లి ఐదుగురు మృతి

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నడుస్తున్న కూలీలపైకి ఆర్టీసి బస్సు దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడిన వారిని అస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలో జరిగింది.

పనుల నుంచి మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న కూలీలపైకి అదుపు తప్పి ఆర్టీసి బస్సు దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+