నక్సల్స్ చర్య: పట్టాలు తప్పిన గూడ్స్
విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి ఇనుము సరఫరా కూడా ఆగిపోయింది. ట్రాక్ ను మరమ్మతు చేయడానికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. దీనివల్ల రోజుకు రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.
Comments
నక్సలైట్లు మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ విశాఖపట్నం రైల్వే ట్రాక్ naxalites maoists chhattisgarh visakhapatnam railway track
Story first published: Monday, April 19, 2010, 13:44 [IST]