రాష్ట్రం విడిపోతే ప్రాణాలు పోవు: గోరటి వెంకన్న

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ప్రాణాలు పోతాయా? అంటూ పాట ద్వారా ప్రశ్నించారు. బతుకుదెరువుకు వచ్చిన ఆంధ్ర కూలీలకు తాము రక్షణ కవచాలుగా నిలుస్తామని చెప్పారు. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో దోపిడీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ యుగం వైతాళికుడు అంబేద్కర్ అంటూ, కులాలు కూలిపోవాలని ఆలపించారు. ఈ సందర్భంగా వెంకన్న ప్రత్యేక తెలంగాణకు మద్ధతుగా పలు పాటలు పాడి చిందేశారు. అదే విధంగా 'ఏమి మారే..ఏమీ మారెరా ఈ పేదల బతుకులు' అంటూ జిల్లాలోని కనిగిరి, దోర్నాల ప్రాంతాల్లో ఆయన పర్యటించానని చెబుతూ అక్కడి వెనుకబాటుతనంపై పాట ద్వారా వివరించారు. బహుజన కెరటాలు రాష్ట్ర కో-కన్వీనర్, సభాధ్యక్షుడు పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ అంబేద్కర్ చిన్నరాష్ట్రాలను కోరుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని కోరుతూ గోరటి వెంకన్నకు గులాబీ పూలతో వినతిపత్రం అందజేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications