రాష్ట్రం విడిపోతే ప్రాణాలు పోవు: గోరటి వెంకన్న

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ప్రాణాలు పోతాయా? అంటూ పాట ద్వారా ప్రశ్నించారు. బతుకుదెరువుకు వచ్చిన ఆంధ్ర కూలీలకు తాము రక్షణ కవచాలుగా నిలుస్తామని చెప్పారు. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో దోపిడీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ యుగం వైతాళికుడు అంబేద్కర్ అంటూ, కులాలు కూలిపోవాలని ఆలపించారు. ఈ సందర్భంగా వెంకన్న ప్రత్యేక తెలంగాణకు మద్ధతుగా పలు పాటలు పాడి చిందేశారు. అదే విధంగా 'ఏమి మారే..ఏమీ మారెరా ఈ పేదల బతుకులు' అంటూ జిల్లాలోని కనిగిరి, దోర్నాల ప్రాంతాల్లో ఆయన పర్యటించానని చెబుతూ అక్కడి వెనుకబాటుతనంపై పాట ద్వారా వివరించారు. బహుజన కెరటాలు రాష్ట్ర కో-కన్వీనర్, సభాధ్యక్షుడు పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ అంబేద్కర్ చిన్నరాష్ట్రాలను కోరుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని కోరుతూ గోరటి వెంకన్నకు గులాబీ పూలతో వినతిపత్రం అందజేశారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications