వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంజాయి స్మగ్లర్ బిక్కూ నాయక్ ఎన్ కౌంటర్
తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ పోలీసు కానిస్టేబుల్ ను బిక్కూ నాయక్ మార్చి 30వ తేదీన కొట్టి చంపాడు. ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు. బిక్కూ నాయక్ పై నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా కేసులున్నాయి. గతంలో ముంబైలో కూడా ఇతనిపై ఓ హత్య కేసు నమోదైంది.
Comments
Story first published: Tuesday, April 20, 2010, 9:16 [IST]