వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంజాయి స్మగ్లర్ బిక్కూ నాయక్ ఎన్ కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Medak Dist
మెదక్: అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ బిక్కూ నాయక్ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. మెదక్ జిల్లా కంగ్జి మండలం నాగూర్ కె వద్ద మంగళవారం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఓ తుపాకీని, పది రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ పోలీసు కానిస్టేబుల్ ను బిక్కూ నాయక్ మార్చి 30వ తేదీన కొట్టి చంపాడు. ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు. బిక్కూ నాయక్ పై నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా కేసులున్నాయి. గతంలో ముంబైలో కూడా ఇతనిపై ఓ హత్య కేసు నమోదైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X