జూన్ లో రోశయ్య మంత్రివర్గ విస్తరణ

ప్రస్తుతం మంత్రివర్గంలో 34 మంది సభ్యులున్నారు. ఇంకా 10మందిని కొత్తగా తీసుకునే వీలుంది. తనకు సంబంధించిన సీనియర్ శాసనసభ్యులను పది మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 294 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 44కు మించి ఉండకూడదు. దివంగత వైఎస్ 2004లో అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించారు. అప్పుడు సీఎంతో కలిసి మంత్రివర్గ సభ్యుల సంఖ్య 40. ఇప్పుడు గరిష్ఠస్థాయిలో 44 మందికి చోటు కల్పించేందుకు రోశయ్య సిద్ధమయ్యారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రోశయ్య ఒక్కరికే శాసనమండలి నుంచి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీలకు కూడా రోశయ్య మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చునని ఆశపడుతున్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications