జూన్ లో రోశయ్య మంత్రివర్గ విస్తరణ

ప్రస్తుతం మంత్రివర్గంలో 34 మంది సభ్యులున్నారు. ఇంకా 10మందిని కొత్తగా తీసుకునే వీలుంది. తనకు సంబంధించిన సీనియర్ శాసనసభ్యులను పది మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 294 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 44కు మించి ఉండకూడదు. దివంగత వైఎస్ 2004లో అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించారు. అప్పుడు సీఎంతో కలిసి మంత్రివర్గ సభ్యుల సంఖ్య 40. ఇప్పుడు గరిష్ఠస్థాయిలో 44 మందికి చోటు కల్పించేందుకు రోశయ్య సిద్ధమయ్యారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రోశయ్య ఒక్కరికే శాసనమండలి నుంచి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీలకు కూడా రోశయ్య మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చునని ఆశపడుతున్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications