నక్సల్స్ ప్రాంతాల్లో ఉపాధి కల్పన: సబిత
రోజుకు 24 గంటలు పనిచేసేది పోలీసు శాఖ ఒక్కటేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో నక్సలైట్ల అణచివేతకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు. రోజుకు ఒక్కసారైనా రాష్ట్ర ప్రజలు వైయస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుంటారని ఆమె అన్నారు.
Comments
సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రి గుంటూరు నక్సల్స్ పోలీసు sabitha indra reddy home minister guntur naxals police
Story first published: Tuesday, April 20, 2010, 13:22 [IST]