ముకేష్ అంబానీ సేవలో టిటిడి చైర్మన్

సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేస్తూ టిటిడి పాలక మండలి సంపన్నుల సేవలోనే తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశమంతటి నుంచి తిరుమలకు సంపన్నులు, ప్రముఖులు వస్తుంటారు. ఈ సమయాల్లో అధికారులు సామాన్య భక్తులను విస్మరించి వారి సేవలోనే టిటిడి అధికారులు తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖులు వచ్చినప్పుడు దాదాపు మూడు గంటల పాటు సామాన్య భక్తులను ఆపేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications