తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముకేష్ అంబానీ సేవలో టిటిడి చైర్మన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mukesh Ambani
తిరుపతి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ ఆదికేశవులు నాయుడు, ప్రధానార్చకుడు రమణదీక్షితులు నిమగ్నమయ్యారు. తన 60వ జన్మదినోత్సవం సందర్బంగా ముకేష్ అంబానీ మంగళవారం తిరుమల వచ్చారు. దాంతో టిటిడి అధికారులు ఆయన సేవలో నిమగ్నమయ్యారు.

సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేస్తూ టిటిడి పాలక మండలి సంపన్నుల సేవలోనే తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశమంతటి నుంచి తిరుమలకు సంపన్నులు, ప్రముఖులు వస్తుంటారు. ఈ సమయాల్లో అధికారులు సామాన్య భక్తులను విస్మరించి వారి సేవలోనే టిటిడి అధికారులు తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖులు వచ్చినప్పుడు దాదాపు మూడు గంటల పాటు సామాన్య భక్తులను ఆపేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X