వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాలి రెడ్డికి మరో నాన్ బెయిలబుల్ వారెంట్
ఈ కోర్టు గాలి జనార్దన రెడ్డిపై ఎన్బీడబ్ల్యూ జారీచేయడం (గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు) ఇది మూడోసారి. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ గని ప్రాంతాల సరిహద్దుల మార్కింగ్ లో మార్పులు చేశారంటూ తపాల్ నారాయణ రెడ్డి అనే మరో గని యజమాని గాలి జనార్దనరెడ్డిపై కేసు పెట్టారు. దానిపైనే ఈ ఎన్ బీడబ్ల్యూలు జారీఅయ్యాయి.
Comments
Story first published: Sunday, April 25, 2010, 9:14 [IST]