వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా కపాడియా

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సరోష్ హోమీ కపాడియా నియమితులయ్యారు. ఆయన మే 12వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపడతారు. కెజి బాలకృష్ణన్ స్థానంలో కపాడియా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

కపాడియా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి. కపాడియాను నియమించాలని ఇది వరకే ప్రతిపాదనలు వెళ్లాయి. కెజి బాలకృష్ణన్ పదవీ కాలం ముగుస్తుండడంతో ఆయన స్థానంలో కపాడియా వస్తున్నారు. సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ కావడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X