మీడియాపై చిందులేశిన రవితేజ తమ్ముడు

ఆ రోడ్డు ప్రమాదం కేసులో భరత్ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై అతను విరుచుకుపడ్డాడు. నోటికొచ్చినట్లు వారిని తిట్టిపోశాడు. కాగా, రోడ్డు ప్రమాదం కేసులో భరత్ కు బెయిల్ లభించింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications