ఎవరేమైన్నా భయపడను: చిరంజీవి

Chiranjeevi
రాజమండ్రి: తెలంగాణ విషయంలో చిరంజీవి అంతే స్పష్టంగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా సాధన కోసం ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. పోలవరం సాధన కోసం ఆయన ఈ రోజు మధ్యాహ్నాం అంతర్వేది నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో మధురపూడి చేరుకున్న చిరంజీవికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అయితే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తన బస్సుయాత్ర తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్నారు. అసవరం అయితే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా పోరాడతామని చిరంజీవి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+