ఎవరేమైన్నా భయపడను: చిరంజీవి

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అయితే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తన బస్సుయాత్ర తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్నారు. అసవరం అయితే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా పోరాడతామని చిరంజీవి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications