నేటి కేబినెట్ సమావేశంలో 'ప్రజాపథం'
ప్రజాపథంతో పాటు సంక్షేమ పథకాల పనితీరుపై మావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. వీటితో పాటు 2008-డిఎస్సీ నియామకాలపై తలెత్తిన వివాదం గురించి చర్చించనున్నారు. అలాగే మంచినీటి సమస్య, విద్యుత్ కొరత తదితర అంశాలపై చర్చ జరగనున్నది.
Comments
Story first published: Thursday, May 6, 2010, 8:53 [IST]