హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేటి కేబినెట్ సమావేశంలో 'ప్రజాపథం'

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: రాష్ట్ర కెబినెట్ ముఖ్యమైన సమావేశం నేడు జరుగనుంది. ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన ఈరోజు ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర కేబినేట్‌ సమావేశం కానున్నది. ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో 'ప్రజాపథం' నిర్వహిస్తున్న నేపథ్యంలో రేపు నిర్వహించనున్న కేబినేట్‌ సమావేశంలోని సమీక్షాంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రజాపథంతో పాటు సంక్షేమ పథకాల పనితీరుపై మావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. వీటితో పాటు 2008-డిఎస్సీ నియామకాలపై తలెత్తిన వివాదం గురించి చర్చించనున్నారు. అలాగే మంచినీటి సమస్య, విద్యుత్‌ కొరత తదితర అంశాలపై చర్చ జరగనున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X