రాష్ట్రంలో మధుకొడాలున్నారు: రాయపాటి

పార్టీకి సేవలందించినవారిని విస్మరించకూడదని ఆయన అన్నారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని, తద్వారా తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ కు విజ్ఝప్తి చేశారు. అందుకు సోనియా సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. తనకు సహాయ మంత్రి పదవి అక్కర్లేదని, కేబినెట్ పదవి కావాలని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కమ్మవర్గానికి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఆయన అన్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications