తెలంగాణపై వివక్షను చెప్పాం: సింగిడి

ఇరు ప్రాంతాల ప్రజలు మాట్లాడేది తెలుగే అయినప్పటికీ, భాషలో వివక్ష ఎలా ఉంటుందని జస్టిస్ శ్రీకృష్ణ అడిగారు. భాష, యాస, పదాల్లో తేడాలున్నాయని, తెలంగాణ భాషపై వివక్ష ఎలా జరిగిందో ఆధారాలతో సహా చెప్పామని వారన్నారు. తెలంగాణ రచయితలకు సంబంధించిన అంశాలు పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరినా పట్టించుకోలేదని చెప్పినట్లు సింగడి ప్రతినిదులు అన్నారు. ఎంఐఎం మినహా తెలంగాణలోని 15 శాతం ముస్లింలు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. తెలంగాణ ముస్లింలకు ఎంఐఎం ప్రతినిధి కాదని చెప్పామని అన్నారు. సినీ పరిశ్రమ మొత్తం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి చేతుల్లో ఉన్నందున సినిమాల్లో విలన్లకు, జోకర్లకు తెలంగాణ భాష అంటగడుతూ రౌడీల భాషగా చిత్రీకరిస్తున్నారని తెలియజేశామని చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో అట్లతద్దె, అల్లూరి సీతారామరాజు కథలు చేర్చారని, కానీ బతుకమ్మ, కొమురం భీమ్ గురించి మాత్రం ఉండదని ఆవేదన వ్యక్తంచేశారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications