వైయస్ జగన్ సాక్షిపై విహెచ్ గరం

సంక్షేమ పథకాలకు వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నా నిధుల కోత తప్పేది కాదని ఆయన అన్నారు. రేషన్ కార్డుల తొలగింపు నిర్ణయాన్ని వైయస్ రాజశేఖర రెడ్డే తీసుకున్నారు కదా అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ ఏర్పాటు చేసుకున్న మంత్రి వర్గంతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య పని చేస్తున్నారని, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను వైయస్ అనుయాయులు వ్యతిరేకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మంత్రులు సహకరిస్తున్నారా, లేదా అనేది ముఖ్యమంత్రే చెప్పాలని ఆయన అన్నారు. రాజ్యసభ సీటు కోసమే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన జనగణన కార్యక్రమాన్ని ఆయన హర్షించారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications