వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మాది ఒకే మాట: కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
నల్లగొండ: తెలంగాణపై తమ పార్టీ ఒకే మాట మీద ఉందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడితే మద్దతిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించడం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి రోశయ్యకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని మధు కోడాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులపై కాంగ్రెసు పార్టీకి చెందిన వారే ఆరోపణలు చేయడం అత్యంత తీవ్రమైన విషయమని ఆయన అన్నారు. శాసనసభ సీట్లకు జరిగే ఉప ఎన్నికల్లో తాము నిజామాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X