సిట్ ముందు హాజరైన ప్రవీణ్ తొగాడియా

సిట్ కార్యాలయానికి రావడానికి ముందు తొగాడియా అహ్మదాబాదులోని మహాలక్ష్మీ దేవాలయాన్ని, గాంధీనగర్ లోని పంచదేవ్ ఆలయాన్ని సందర్శించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ హత్యకు సంబంధించిన సంఘటనలో ఆయన భార్య జాకియా జాఫ్రీ చేసిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 19వ తేదీన తమ ముందు హాజరు కావాలని తొగాడియాకు సిట్ సమన్లు జారీ చేసింది. ఆయితే ఆయన ఆ రోజు హాజరు కాలేదు.
ఫిర్యాదు ప్రతి అందకపోవడం వల్లనే తాను ఆ రోజు రాలేకపోయానని తొగాడియా సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను పదే పదే అడిగినా ఆ ప్రతిని తనకు ఇవ్వలేదని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టుపై ఉన్న గౌరవంతో తాను సిట్ ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దేశంలో తాను హిందువును కావడమే నేరమని ఆయన అన్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications