వైష్ణవి హత్యతో సంబంధలేదు: గౌడ్

పోలీసులు నెట్టుకుంటూ తీసుకెళుతున్నా కొన్ని విషయాలు చెప్పాడు. తనను ఒక్కసారి పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడే అవకాశం కల్పించాలని కోరాడు. వ్యవస్థలో లోపాల వల్లే తాను అరెస్టయ్యానని, ఒక్కసారి ఎఫ్ ఐఆర్ కడితే మూడు నెలలైనా మంచీచెడూ చూడడంలేదని చెప్పాడు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని వాపోయాడు. నార్కో ఎనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, లైడిటెక్టర్ వంటి ఏ పరీక్షలకైనా తాను సిద్ధపడ్డానని తెలిపాడు. నార్కో పరీక్షతో తన సమస్య పరిష్కారమవుతుందని భావించినా అనుకోకుండా అది ఆగిపోయిందని చెప్పాడు. ఈ కేసులో అసలు ముద్దాయిలు వేరే ఉన్నారని, వారు దొరుకుతారని చెప్పాడు. మీడియాతో పది నిమిషాలు మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరాడు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications