వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ మన్యంలో మావోల విధ్వంసం
ఇటీవలి కాలంలో విశాఖ మన్యంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులను అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మావోయిస్టుల వరుస విధ్వంసాలతో ఆ ప్రాంతంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి.
Comments
Story first published: Friday, May 14, 2010, 9:27 [IST]