విశాఖ మన్యంలో మావోల విధ్వంసం

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంతంలో మావోయిస్టుల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా చింతపల్లి మండలం అన్నవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో కుడుముసారి వద్ద పొక్లెయిన్‌ కు నక్సల్స్‌ నిప్పుపెట్టారు. ఓ ట్రాక్టర్‌ ను కూడా తగులబెట్టినట్లు తెలుస్తోంది. జికె వీధి మండలం రొంపుల రహదారిపై చెట్లు నరికి అడ్డంగా వేశారు. దీంతో ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇటీవలి కాలంలో విశాఖ మన్యంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ నాయకులను అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మావోయిస్టుల వరుస విధ్వంసాలతో ఆ ప్రాంతంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+