వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
నరేశ్ తల్లిదండ్రులు, సోదరుడు ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. ఇండియానా యూనివర్సిటీలో చదువుతున్న నరేశ్ ఈ నెల తొమ్మిదో తేదీన ఎంబీఏ పూర్తి చేశారు. ప్రమాద సమయంలో కారును ప్రద్యుమ్న డ్రైవ్ చేస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. నరేశ్ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు తానా నిర్వాహకులు దౌత్యాధికారులతో మాట్లాడుతున్నారు.
Comments
Story first published: Friday, May 14, 2010, 10:54 [IST]