మన ద్రాక్షకు యూరప్ లో చుక్కెదురు

దాదాపు 2,600 కంటైనర్లను తాము పంపించినట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. ఈ మొత్తం కంటైనర్లు ప్రస్తుతం యూరప్ నౌకాశ్రయంలోనే చిక్కుకున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి యూరప్కు ద్రాక్ష పళ్ల ఎగుమతి భారీ స్థాయిలో జరుగుతుంది. ద్రాక్ష పళ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకుగాను వీటిపై క్లోరోమాక్ వ్యాట్ రసాయనాన్ని చల్లుతారు.
ఇది యూరోపియన్ దేశాలు నిషేధించిన రసాయనాల్లో ఒకటి. అయి నా రైతులు దీనిని వినియోగించడం వల్ల తాజాగా ఎగుమతి చేసిన ద్రాక్ష పళ్ల కన్ సైన్ మెంట్ ను యూరోపియన్ అధికారులు దేశంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. దీని పర్యవసానంగా నష్టపోయిన ఎగుమతిదారులను త్వరలోనే ఆదుకుంటామని వాణిజ్యశాఖ కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ తెలిపారు. అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుందో రాహుల్ వెల్లడించలేదు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications