తుపానుగా మారిన వాయుగుండం
తుపాను ఆంధ్ర ప్రాంతంలోని తీర ప్రాంతాన్ని కొద్ది గంటల్లో తాకే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని తీర ప్రాంత జిల్లాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
Comments
Story first published: Tuesday, May 18, 2010, 11:20 [IST]