జగన్ కు అన్ని ఆస్తులెక్కడివి: బాబు

కాంగ్రెసు పాలనలో కొంత మంది కోటీశ్వర్లయ్యారని, రాష్ట్రం దివాళా తీసిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక స్థితికి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, సంక్షేమ పథకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తారో లేదో స్పష్టం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 2009లో ఇచ్చిన రెండు హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని ఆయన అన్నారు. రైతులకు 9 గంటలు విద్యుత్ ఇస్తామని, సబ్సిడీ బియ్యం కోటా పెంచుతామని కాంగ్రెసు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ రెండు పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని ఆయన అన్నారు.
ఆరేళ్ల నుంచి ప్రభుత్వం బిసిలకు ఒక్క పైసా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మహానాడు యధాతథంగా జరుగుతుందని ఆయన చెప్పారు. తుఫాను తాకిడి ప్రాంతాలలకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వైద్య బృందాలను పంపినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశామని ఆయన చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications