పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ ప్రెస్

న్యూఢిల్లీ నుంచి గౌహతికి వెళ్తుండగా మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని తూర్పు మధ్య రైల్వే సమాచార పౌర సంబంధాల ప్రధానాధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ట్రాక్ పై పేలుడు శబ్దం వినిపించగానే డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేశాడని, పేలుడే రైలు పట్టాలు తప్పడానికి కారణమై ఉండవచ్చునని ఆయన అన్నారు. దీని వెనక కుట్ర ఉండవచ్చునని ఆయన అన్నారు. అయితే ఇందులో మావోయిస్టుల హస్తం లేదని పోలీసులు అంటున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications