దాడిలో గాయపడిన ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కవిత

మహబూబాబాద్ స్టేషనులో ఆందోళనకారులు కేరళ ఎక్స్ ప్రెసును ఆపేశారు. స్టేషనులో నెలకొన్న వాతావరణంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. స్టేషనలో ఓ యువకుడు స్పృహ తప్పి పోయాడు. జగన్ యాత్రను నిరసిస్తూ నాగరాజు అనే యువకుడు జనగామలో గొంతు కోసుకున్నాడు. రైల్వే స్టేషనులో విధ్వంస వాతావరణం నెలకొని ఉంది. గాయపడినవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మీడియా వాహనాలపై కూడా ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications