వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణ రూట్ కు బాంబు బెదరింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
వరంగల్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వరంగల్ జిల్లా జనగామ నుంచి మహబూబాబాద్ వరగు రైల్వే ట్రాక్ పై ఏడు చోట్ల బాంబులు పెట్టినట్లు తెలంగాణ లిబరేషన్ ఆర్మీ పేర బెదిరింపులు వచ్చాయి. పోలీసులకు ఈ హెచ్చరికలు అందాయి. దీంతో పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

జగన్ ప్రయాణిస్తున్న ఇంటర్ సిటీలో సాధారణ ప్రజలు ఎవరూ ప్రయాణించవద్దని తెలంగాణ లిబరేషన్ ఆర్మీ విజ్ఞప్తి చేసింది. దీంతో జగన్ యాత్ర సజావుగా సాగుతుందా లేదా అనే అనుమానంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి జగన్ కు వీడ్కోలు పలికారు. ఇంటర్ సిటీలో జగన్ తో పాటు ఎవరు ప్రయాణిస్తున్నారనే విషయం తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X