వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సూత్రధారి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

JNTU, Hyderabad
కడప: ఎంసెట్ మెడిసిన్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి గురివిరెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతనితో పాటు లోకేశ్వర్ రెడ్డి, మధు అనే ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. చాక్యచక్యంగా వ్యవహరించి పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి 16 వేల రూపాయల నగదు, రెండు లక్షల రూపాయల విలువైన ఒప్పంద పత్రాలను, 30 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గురివిరెడ్డి తన సహచరులతో కలిసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంసెట్ మెడిసిన్ ప్రశ్న పత్రాన్ని లీక్ చేయడానికి యత్నించారు. దీన్ని అధికారులు ముందే గుర్తించి అడ్డుకోగలిగారు. ఈ వ్యవహారంలో ఓ విద్యార్థిని కూడా పోలీసులు ఇంతకు ముందే అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X