హైదరాబాద్:
ఆర్థిక
ఇబ్బందులను
తట్టుకోలేక
దొంగగా
మారిన
ఓ
సినిమా
దర్శకుడి
ఉదంతం
వెలుగు
చూసింది.
జల్లు
సినిమా
దర్శకుడు
రఘునాథ్
రెడ్డి
హైదరాబాదులోని
కూకట్
పల్లి
హౌసింగ్
బోర్డు
కాలనీలోని
ఓ
ఇంటిలో
చోరీకి
పాల్పడుతూ
పోలీసులకు
చిక్కాడు.
అతన్ని
పోలీసులు
అరెస్టు
చేసి
కేసు
నమోదు
చేశాడు.
పోలీసుల
నుంచి
తప్పించుకోవడానికి
అతను
భవనం
పైనుంచి
దూకాడు.
ఈ
ఘటనలో
అతను
తీవ్రంగా
గాయపడ్డాడు.
అతనికి
ఆస్పత్రిలో
చికిత్స
అందిస్తున్నారు.