ఉప ఎన్నికలు: కాంగ్రెసులో తెలంగాణ చిచ్చు

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తమ పార్టీయేననే ప్రధాన నినాదంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఉప ఎన్నికల్లోకి వెళ్లే ఉద్దేశంతో ఉన్నారు. ఈ పరిస్థితిలో అనంత వెంకటరామిరెడ్డి ప్రకటనపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సైతం గత ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని, తెలంగాణ కాంగ్రెసుతోనే సాధ్యమని చెప్పారని తెలంగాణ నాయకులు గుర్తు చేస్తున్నారు. అలా చెప్పకపోతే పప్పులు ఉడకవని తెలంగాణ నాయకులు ఖరాఖండిగా చెప్పుతున్నారు. కాంగ్రెసులో ప్రారంభమైన ఈ వివాదం ముదిరి పాకాన పడే వాతావరణమే ఉంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications