రామోజీ ఈనాడు రాతలపై సాక్షి డైలీ మండిపాటు

ఈనాడుపై కూడా సాక్షి దినపత్రిక వార్తాకథనం దుమ్మెత్తిపోసింది. విజయవాడ నుంచి జగన్ రహస్యంగా రైల్లో హైదరాబాదు వచ్చారని ఈనాడు రాసిన వార్తాకథనాన్ని ప్రముఖంగా ఎత్తిచూపింది. జగన్ వచ్చింది రోడ్డు మార్గంలో అయితే ఈనాడు రైల్లో వచ్చినంటూ రాసిందని వ్యాఖ్యానించింది. జగన్ ను రోడ్డు మార్గంలో వస్తున్నప్పుడు తెలంగాణవాదులు నల్లగొండ జిల్లాలో అడ్డుకున్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన వార్తా కథనంపై నిప్పులు చెరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తా కథనాలను సాక్షి దినపత్రిక ఎల్లో సిండికేట్ క్షుద్ర రాతలుగా అభివర్ణించింది. పచ్చరాతలు అనడాన్ని తెలుగుదేశం అనుకూల పత్రికలు అని చెప్పడానికే. ఎల్లో సిండికేట్ చెప్పింది ప్రజలు నమ్మి ఉంటే చంద్రబాబు శాశ్వత సిఎంగా మిగిలేవారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications