ఎసిబి సోదాలు: ఆ అధికారి ఆస్తులు పది కోట్లపైనే

కాగా, శ్రీకాకుళం జిల్లా డ్వామా పీడీ నారాయణరావు నివాసంపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన స్వస్థలం రణస్థలం మండలం కొండములగాంలోని నివాసంలోను సోదాలు జరిగాయి. అతను 50 లక్షల రూపాయల అక్రమాస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలోని గృహనిర్మాణ శాఖ ఎఇ ఇంటిపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఇతను నారాయణరావు వ్యాపార భాగస్వామి. ఇతని నివాసంలో కూడా 50 లక్షల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications