ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Prakasam Dist
ఒంగోలు: ప్రకాశంజిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రాచర్ల మండలం, పలుపూటిపల్లెవద్ద వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో రోడ్ల్లు ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి. రోజుకి కనీసం రెండు పెద్ద రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X