హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాకిస్తాన్ లో గ్యాస్ పేలుడు: 18 మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Pakistan
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం భారీ గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందగా, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఉగ్రవాదుల వల్ల జరిగిందికాదని, యాదృచ్చికంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

ఎల్పిజీ కంటైనర్ వల్ల అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని, ఈ పేలుడు దాటికి పలు భవనాలు, పార్క్ చేసిన బస్సులు, ట్రక్కులు ధ్వంసమైనాయని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్ని భద్రతా, రిస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను సమీపంలో ఉన్న పలు ఆస్రత్రులకు తరలించి, సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X