సిరిసిల్ల, వేములవాడ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

High Court
హైదరాబాద్‌: వేములవాడ, సిరిసిల్ల శాసనసభా స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వేసిన పిటిషన్ పై హైకోర్టు ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని పది స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తూ సిరిసిల్ల, వేములవాడ స్థానాలకు ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఇసి నిర్ణయాన్ని తెరాస హైకోర్టులో సవాల్ చేసింది. ఆ రెండు స్థానాలకు కూడా ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పును తెరాస హర్షించింది. హైకోర్టు తీర్పును తమ విజయంగా తెరాస నాయకులు నిరంజన్ రెడ్డి, నాయని నర్సింహారెడ్డి అభివర్ణించారు. కోర్టులో కేసులు ఉన్నాయంటూ ఇసి ఆ రెండు స్థానాలకు ఎన్నికలను వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+