మావోయిస్టు ఆజాద్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
కాగా, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్ కూడా మంచిర్యాలకు చేరుకున్నారు. వారిద్దరిని పోలీసులు లోనికి అనుమతించలేదు. పోలీసుల తీరుపై వారు తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ సమయంలో మంచిర్యాల ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Comments
Story first published: Saturday, July 3, 2010, 14:54 [IST]