కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త రాజశేఖరరెడ్డికి విజయమ్మ ఘనంగా అంజలి

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Vijayalakshmi
కడప: వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి రాష్ట్రంలో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా గురువారం ఆయన సతీమణి విజయమ్మ ఘనంగా అంజలి ఘటించారు. ఇడుపులపాయలోని వైయస్ఆర్‌ ఘాట్‌ వద్ద ఆమె గురువారం నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైయస్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైయస్కు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఇడుపులపాయకు తరలివచ్చారు.

మరో వైపు అధిష్టానవర్గం అనుమతి ఇవ్వకపోయినా జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బయలుదేరి వెళ్ళారు. ఆయనకు అక్కడ వేలాది మంది ఘనంగా స్వాగతం పలికారు. వైయస్ చేపట్టిన పథకాల వల్ల లబ్ది పొందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X