గ్రామీణ వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం: చంద్రబాబు నాయుడు
వైద్యరంగంపై, ఏయే విషయాలకునిధులు ఎలా వ్యయం చేయాలనే విషయంపై ప్రభుత్వానికిసరైన అవగాహన లేదని లోక్సత్తా అధినేత జయప్రకాశ్నారాయణ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తాను అనను కాని అవగాహన లేదన్నది మాత్రం సుస్పష్టమన్నారు. ఈ ఆధునిక కాలంలోకూడా టీకాలు వేస్తే నయం అయ్యే వ్యాధులకు కూడా ప్రజలు మరణిస్తున్నారని ఇది ఎంతో శోచనీయమని అన్నారు. ప్రభుత్వ తీరుకు తాను నిరసన తెలుపుతున్నానని అన్నారు.
Comments
Story first published: Friday, July 9, 2010, 12:01 [IST]