రోశయ్య ఇంట్లో మంత్రులు ధర్మాన, వట్టి, గాదె భేటీ
జగన్ జగమొండిగా వ్యవహరిస్తూ హై కమాండ్ కు కూడా సవాలుగా మారిన విషయంపై రోశయ్య ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్, గాదె వెంకటరెడ్డి ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్యతో సమావేశమయ్యారు. వీరి భేటికి గల వివరాలు తెలియరాలే
Comments
జగన్ ఓదార్పు యాత్ర రోశయ్య మంత్రులు వట్టి వసంతకుమార్ హైదరాబాద్ jagan odarpu yatra rosaiah ministers hyderabad
Story first published: Sunday, July 11, 2010, 14:01 [IST]