బాబ్లీ, ఆల్మట్టిలపై అసెంబ్లీ ఆవరణలో టిడిపి ఎమ్మెల్యేల ధర్నా

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిజనిర్థారణ కోసం టీడీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. దీనికి ముఖ్యమంత్రి, స్పీకర్తో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలను ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. గతంలో మహారాష్ట్ర బెదిరింపులకు భయపడి పొన్నాల ప్రాజెక్టులను చూడకుండా వెనక్కు తిరిగి వచ్చారని చంద్రబాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తానన్నారు. వచ్చే నెలలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాజకీయపక్షాలతో కలిసి మద్యంపై ఉద్యమాలు చేస్తామన్నారు. టీటీడీ అక్రమా పుట్టగా మారిందని టీటీడీ బోర్డును తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications