చంద్రబాబు నాయుడు బృందాన్ని ఔరంగాబాద్ తరలిస్తున్నారా?

వాహనాల్లో ఎక్కించడానికి ముందు చంద్రబాబు మహారాష్ట్ర పోలీసుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులను అందరినీ ఔరంగాబాద్ తరలిస్తారా, కొంత మందిని నాందేడ్ జైలులో పెడతారా అనేది తెలియడం లేదు. వారిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించడం లేదు. తెలుగుదేశం నాయకులను వాహనాల్లోకి ఎక్కించే ముందు ధర్మాబాద్ ఐటిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications