చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతలపై మహా పోలీసుల దౌర్జన్యం

ఎట్టి పరిస్థితిలోనూ తమ బాబ్లీ పోరాటం ఆగిపోదని శాసనసభ్యుడు నారాయణ రెడ్డి అన్నారు. పోలీసులు తమను బూట్లతో తన్నారని శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు పట్ల కూడా పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రతినిధులను బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తరలించేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులను ఔరంగాబాద్ జైలుకు తరలిస్తున్నట్లు సమాచారం. తొలుత ఆంధ్రప్రదేశ్ లో వారిని వదిలేస్తారని భావించారు. అయితే, జ్యుడిషియల్ కస్టడీలో ఉండడంతో వారిని జైలుకు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications