తెలంగాణకు ఎసరు: చంద్రబాబుపై రాజ్ న్యూస్ అటాక్

చర్చల ద్వారా, సామరస్యపూర్వకంగా జలవివాదాలను పరిష్కరించుకోవడానికి బదులు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేయడానికి చంద్రబాబు పూనుకున్నారనేది రాజ్ న్యూస్ ప్రధానమైన ఆరోపణ. మహారాష్ట్రతో జలవివాదం, బాబ్లీ వివాదం పరిష్కారానికి ఒక బోర్డును ఏర్పాటు చేయించడం సరైన మార్గమని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ రాజ్ న్యూస్ ప్రతినిధితో అన్నారు. చంద్రబాబు వివాదాన్ని ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు వాడుకున్నారని ఆరోపించింది. మహారాష్ట్రలోని తెలుగు ప్రజలకు చంద్రబాబు వల్ల రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రకు బతకడానికి వెళ్లిన తెలంగాణ ప్రజలకు ఏమైనా జరిగితే అందుకు చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications