కేంద్ర మంత్రి పళ్లంరాజు మెడుకు కీచక టీచర్ వివాదం

పార్క్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్కు పళ్ళంరాజు దీర్ఘకాలం పాటు డైరెక్టర్గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పళ్ళంరాజు సహచరులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సహవిద్యార్ధుల పెట్టుబడులతోనే ఈ స్కూల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. మంత్రైన తర్వాత పళ్ళంరాజు తన సన్నిహితుడైన అయూబ్ఖాన్కు డైరెక్టర్ పదవినప్పగించినట్లు తెలుస్తోంది. ఈ స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పళ్ళంరాజు విధిగా పాల్గొంటారు. రెండువారాల క్రితమే కుటుంబ సభ్యులతో సహా స్కూల్కెళ్ళి పరిశీలించారు. తరచూ కేంద్రమంత్రి పళ్ళంరాజు ఇక్కడకొస్తుండడంతోనే లక్షలు చెల్లించి తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్చినట్లు తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పళ్లంరాజు సహకరించారని, దాంతో పార్టీ అధిష్టానం పళ్లంరాజుపై ఓ కన్నేసి ఉంచిందని ఆంధ్రప్రభ తన వార్తాకథనంలో తెలిపింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications