దేశ వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

Saibaba
న్యూఢిల్లీ: గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. షిర్డిలోని సాయినాధుని మందిరంలో ప్రత్యేకపూజలు న నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా షిర్డి వేలాదిభక్తుల రాకతో నిండిపోయింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్టలోని సాయిమందిరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాయి మందిరాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+