పశ్చిమ బెంగాల్లో ఆరుగురు నక్సల్స్ హతం: మృతుల్లో సిద్ధు సొరేన్

సంఘటనా స్థలంలో సోమవారం ఉదయం ఆరు మృతదేహాలు కనిపించాయని చెప్పాయి. సంఘటనా స్థలం నుంచి 12 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఎదురుకాల్పుల్లో మరణించిన సిఆర్పిఎఫ్ జవానును ఆశిష్ తివారీగా గుర్తించారు. మృతి చెందిన నక్సలైట్లలో టాప్ నక్సలైట్ కమాండర్ సిద్ధు సొరేన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications