దొడ్డిదారిన చాకలి శ్రీనివాస్ మృతదేహం నిజామాబాద్ కు తరలింపు

పోలీసు ఉన్నతాధికారి లడ్హాపై తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద నిరీక్షిస్తున్నారని, వారికి కూడా తెలియకుండా పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారని ఆయన మండిపడ్డారు. శ్రీనివాస్ చిన్నాయనతో మృతదేహాన్ని నిజామాబాద్ తరలించినట్లు పోలీసులు చెబుతుండడాన్ని ఆయన ఖండించారు. శ్రీనివాస్ మృతదేహానికి సిరికొండలో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ హాజరవుతున్నారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications