పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: ఐవి సుబ్బారావు

వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ మొదటి రెండు గంటలు సగటున పది శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. సిర్పూర్లో 10 శాతం, చెన్నూరులో 15, మంచిర్యాలలో 10, ఎల్లారెడ్డిలో 13, నిజామాబాద్, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ నియోజకవర్గాల్లో 10 శాతం, సిరిసిల్లలో 8, హుజూరాబాద్లో 12 శాతం, సిద్ధిపేట, వరంగల్ పశ్చిమలో 10 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ సిబ్బందితో, ఏజెంట్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై, వసతులపై ఆయన అడిగి తెలుసుకున్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications