నా సర్వే నిజమైనందుకు బాధగా ఉంది: లగడపాటి రాజగోపాల్

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలం కోల్పోయిందని ఆయన అన్నారు. బాబ్లీ పోరాటం వల్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాస్తా లబ్ధి పొందారని ఆయన అన్నారు. బాబ్లీ పోరాటం వల్ల అనుబంధం పెరిగిందని ఆయన అన్నారు. బాబ్లీ పోరాటం వల్లనే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. చంద్రబాబు ఎత్తుగడ ఫలించిందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు బలాబలాలకు నిదర్శనం కాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు పార్టీ పుంజుకుంటుందని ఆయన అన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications