రూ. 500 కోసం ఏటీఎం సెక్యూరిటీ గార్డు హత్య
తలపై బండరాయితో మోది అశోక్ జాను రామన్ హత్య చేశాడని జా బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు బీహార్ లోని సత్రా జిల్లాకు చెందినవాడు. ఐదు నెలలుగా ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కమీషన్ ఇవ్వలేదని సెక్యూరిటీ సూపర్ వైజర్ రామనే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఏటీఎం వద్ద చోరీకి పాల్పడిన దాఖలాలేవీ కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.
Comments
Story first published: Tuesday, August 3, 2010, 10:28 [IST]