హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 500 కోసం ఏటీఎం సెక్యూరిటీ గార్డు హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: ఐదు వందల రూపాయల కోసం ఓ వ్యక్తి హైదరాబాదులోని ఖైరతాబాద్ రైల్వే గేటు వద్ద గల ఎస్బీఐ ఎటిఎం సెంటర్ సెక్యూరిటీ గార్డును హత్య చేశాడు. నెలనెలా తనకు ఇవ్వాల్సిన రూ. 500 ఇవ్వలేదనే కోపంతో రామన్ అనే వ్యక్తి ఎంటిఎం సెంటర్ సెక్యూరిటీ గార్డును హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఉద్యోగం ఇప్పించినందుకు రామన్ కు ఝా 500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది.

తలపై బండరాయితో మోది అశోక్ జాను రామన్ హత్య చేశాడని జా బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు బీహార్‌ లోని సత్రా జిల్లాకు చెందినవాడు. ఐదు నెలలుగా ఎస్‌బీఐలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కమీషన్‌ ఇవ్వలేదని సెక్యూరిటీ సూపర్‌ వైజర్‌ రామనే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఏటీఎం వద్ద చోరీకి పాల్పడిన దాఖలాలేవీ కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X